17, ఫిబ్రవరి 2016, బుధవారం

Freedom 251 Smart Mobile only on 251 rupees

నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ కంపెనీ ప్రపంచంలోకల్లా అత్యంత చవకైన స్మార్ట్_ఫోన్ తయారు చేసింది. 'ఫ్రీడమ్ 251' గా పిలవబడుతున్న ఈ స్మార్ట్_ఫోన్ ఖరీదు కేవలం 251 (రెండొందల యాభై ఒక్క రూపాయలు) మాత్రమే..!!! కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన భారీ సహకారంతోనే ఫ్రీడమ్ 251 స్మార్ట్_ఫోన్ తయారు చేయగలిగామని రిగింగ్ బెల్స్ ప్రకటించింది. ఈ రోజు (17-02-2016) కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, బీజేపీ సీనియర్ ఎంపీ మురళీమనోహర్ జోషి సమక్షంలో న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ స్మార్ట్‌ఫోన్‌_ను ఆవిష్కరించనున్నారు.

ప్రీ installed గా ప్రజల అవసారాలకు అనుగుణంగా మంచి అప్లికేషను లను అందిస్తున్నారు. 

Women safety
swatch bharath
fisher man 
farmar
medical

ఇలా మంచి అప్లికేషన్స్ తో .. ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 5.1( లాలిపాప్  ) తో అందిస్తున్నారు 

అంతే కాదు. ఫ్రంట్ 3.0 కెమెరా బ్యాక్ 3.2 mp కెమెరా ను కూడా అందిస్తున్నారు. 

ఈ ఫోన్ రైతులకు , ఇంట్లో అమ్మ కి , బయట నాన్నకు అక్క చెల్లలికి  చాల బాగా పని చేస్తాయి అని నిపుణులు తెలియజేస్తున్నారు 

online booking start from tomoroow link is http://freedom251.com/index.php/home

వీడియో కోసం : https://www.youtube.com/watch?v=ET9jc9GeGNk

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి